ఆరంభం అదుర్స్

విండీస్ తో జరిగిన తొలి టెస్టు ద్వారా 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

తొలి మ్యాచ్ తోనే తన ఆరంభాన్ని ఘనంగా చాటాడు.

171 పరుగులతో భారీ శతకాన్ని బాదాడు.

ఈ క్రమంలో టెస్టు డెబ్యూలో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు.

అయితే త్రుటిలో డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

టెస్టు డెబ్యూలో సెంచరీ చేసిన 17వ భారత బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు.

ఈ మ్యాచ్ లో అశ్విన్ 12 వికెట్లతో చెలరేగాడు.

రెండో టెస్టు ఈ నెల 20న ఆరంభం కానుంది

Also Read : ఈ క్రికెట్లరు శాఖాహారులు