రాజశ్యామల యాగం చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..

ఈ యాగాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షిస్తున్నారు. 

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్‌ యాగం నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల యాగంలో అనేక మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించనున్నారు.

రాజశ్యామల యాగం మహాశక్తివంతమైనది.

రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేపట్టారు. స్వరూపానందేంద్ర.

రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల.

కేసీఆర్ రాజశ్యామల యాగం

కేసీఆర్ రాజశ్యామల యాగం

కేసీఆర్ రాజశ్యామల యాగం

కేసీఆర్ రాజశ్యామల యాగం

కేసీఆర్ రాజశ్యామల యాగం