39రోజుల్లో శబరిమల ఆలయ ఆదాయం 204కోట్లు

39రోజుల్లో శబరిమల ఆలయ ఆదాయం 204కోట్లు

కేరళలోని అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

లక్షలాది మంది భక్తులతో శబరిమల కిటకిట

అంచనాలకు మించి వస్తున్న భక్తులు

ఈ ఏడాదిలో 39 రోజులకు కోట్లలో ఆదాయం

రూ. 204 కోట్లు దాటిన ఆలయ ఆదాయం

ఇప్పటికే 31లక్షల మంది దర్శనం పూర్తి

నాణేల లెక్కింపు తర్వాత ఈ ఆదాయం పెరిగే ఛాన్స్

భక్తుల ద్వారా 63.89 కోట్ల రూపాయలు విరాళాలు

అరవణప్రసాదం ద్వారా 96.32 కోట్ల ఆదాయం

ఇప్పటి వరకు 7,25,049 మందికి ఉచిత అన్నదానం(all photos:instagram)