అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఎందుకంటే..

అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఎంతో ఉత్సాహంగా చూస్తోంది

జనవరి 22న అయోధ్య రామ మందిరంలో దేవుడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది

 రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 22నే ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది

హిందూ పురాణాల ప్రకారం.. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు

అభిజిత్ ముహూర్తం జనవరి 22న ఉదయం 11:36 నుండి 12:24 వరకు ఉంది

ఈ ముహూర్తం శత్రువుల పతననానికి శుభప్రదమైనదిగా భావిస్తారు

ఈ ముహూర్తానికి మరో బలమైన కారణం మృగశిర నక్షత్రం 

మృగశిర నక్షత్రం జనవరి 22 ఉదయం 5:15 నుండి మరుసటి రోజు ఉదయం 4:58 వరకు ఉంది

హిందూ పంచాంగ ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనది

వ్యాధి, అగ్ని, నియమం, దొంగలు, మరణం లాంటి అడ్డంకులను మృగశిర నక్షత్రం తొలగిస్తుందని నమ్ముతారు

తెలంగాణ ప్రజలారా త్వరపడండి.. లేదంటే మీకే నష్టం