అయోధ్య మందిరానికి ప్రభాస్ రూ.50కోట్లు..?

హీరో ప్రభాస్ విరాళం పేరుతో ప్రచారం

అయోధ్యలో భక్తుల ఆహార ఏర్పాట్లకు విరాళం

ప్రభాస్ రూ.50కోట్లు ఇచ్చినట్లుగా వార్తలు 

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌

భక్తుల ఆహార ఖర్చులు ప్రభాస్ భరిస్తున్నారు 

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ప్రభాస్‌ వార్త వైరల్ 

విరాళం వార్తపై ప్రభాస్ టీమ్ క్లారిటీ 

ఫేక్ న్యూస్ అని ఖండించిన ప్రభాస్ టీమ్ 

ఆదిపురుష్ మూవీలో రాముడిగా ప్రభాస్ 

జనవరి 22న అయోధ్య టెంపుల్ ఓపెనింగ్

ప్రభాస్‌కు అహ్వానం వచ్చిందా..? లేదా..? 

ప్రభాస్ అభిమానుల్లో మరో సందేహం(all photos:face book)