హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్

శ్రీరామ భక్తులకు గుడ్ న్యూస్.

హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్.

హైదరాబాద్ మీదుగా యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ రైలు.

గురువారం రాత్రి 11.40 కి యశ్వంత్‌పూర్‌లో బయల్దేరే రైలు.

ధర్మవరం, అనంతపూర్, కర్నూల్, మహబూబ్‌నగర్‌లో స్టాప్స్.

శుక్రవారం ఉదయం 10.50 కి కాచిగూడలో బయల్దేరే రైలు.

కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో స్టాప్స్.

శనివారం సాయంత్రం 4.24 కి అయోధ్య చేరుకునే రైలు.

అయోధ్య రైల్వే స్టేషన్‌కు సమీపంలో రామ్ మందిర్.

కాచిగూడ - అయోధ్య స్లీపర్‌ ఛార్జీ రూ.680.

థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470.

మార్చి వరకు ఈ ట్రైన్ బుకింగ్స్ ఫుల్.