అయోధ్యకు ఫ్లైట్ ఛార్జీ ఎంతంటే

అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడు.

సాధారణ భక్తులకు అయోధ్య రాముడి దర్శనం.

బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తుల క్యూ.

అయోధ్యకు రైళ్లు, ఫ్లైట్స్.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి ఫ్లైట్స్.

హైదరాబాద్ నుంచి అయోధ్యకు రూ.6,000 నుంచి.

విశాఖపట్నం నుంచి అయోధ్యకు రూ.9000 నుంచి.

విజయవాడ నుంచి అయోధ్యకు రూ.10,000 నుంచి.

మే వరకు ఇదే స్థాయిలో ఫ్లైట్ ఛార్జీలు.

ప్రయాణికుల రద్దీని బట్టి పెరిగే ఛార్జీలు.

పలు ఆఫర్స్ ప్రకటిస్తున్న ఎయిర్‌లైన్స్, అగ్రిగేటర్స్.