నిరుద్యోగులకు శుభవార్త.. 30న జాబ్ మేళా

Running

జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి తీపికబురు.

Running

ఈ నెలలో జాబ్ మేళా ఉంది. ఇందులో ఉద్యోగం పొందొచ్చు.

Running

తిరుపతి పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా ఉంటుంది.

Running

ఉప ఉపాధి కార్యాలయంలో జనవరి 30న ఇందులో పాల్గొనొచ్చు.

Running

ఉదయం జాబ్ మేళా ఉంటుందని గుర్తించుకోవాలి.

Running

ఉప ఉపాధి అధికారి ఎస్. వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు.

Running

అపోలో ఫార్మసీలో రిటైల్, ట్రైనీ ఫార్మసిస్టు ఉద్యోగాలకు అభ్యర్థులు అవసరం.

Running

10, ఇంటర్, డిగ్రీ, ఎం ఫార్మసీ, బీఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వారు అర్హులు.

Running

18 నుండి 30 ఏళ్లలోపు ఉన్న స్త్రీ పురుషులు హాజరు కావొచ్చు.

Running

జాబ్ ఆధారంగా వేతనం కూడా మారుతుంది.

Running

ఆసక్తి ఉన్నవారు విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరుకావాలి.