పలుచని చీరలో పరువాల విందు చేసిన జాన్వీ.. 

 జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే.

 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. 

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. 

ఈ సినిమాలో జాన్వీ కపూర్  మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని..

 జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్.

 ఈ సినిమాలో తన పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.. 

దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. 

అఖిల్ ఏజెంట్ తర్వాత వంశీ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాకు హీరోయిన్‌గా జాన్వీని అనుకుంటున్నారట చిత్రబృందం.