మధ్యాహ్న భోజనంలో వీటిని తినకండి..!
మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం.
లంచ్ సమయంలో ఏం తినాలి, ఏం త
ినకూడదు అనేది కూడా తెలుసుకోవాలి.
ముందు రాత్రి మీకు ఇష్టమైన బిర్యానీ మిగిలి ఉంటే తినకండి.
ఇలా తింటే మీ కడపుపై చెడు ప్రభావం ఉంటుంది.
వేయించిన ఆహారాలు.. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కు
ముఖ్యంగా నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
చాలా మంది లంచ్లో సూప్లు, సలాడ్లు తింటారు.
కానీ తక్కువ కేలరీల ఆహారాలు తినడం వల్ల రాత్రి
వరకు మీ ఆకలిని అదుపులో ఉంచుకోలేరు.
మధ్యాహ్న భోజనానికి ముందు లేదా తర్వాత పండ్లు తినకూడదు.
పాస్తా / పిజ్జా.. లంచ్లో ఇటువంటి ఆహారాలను తినడం వల్ల
మీ శరీరానికి అవసరమైన సరైన పోషకాహారం లభించదు.
లంచ్ సమయంలో తాజాగా తయారుచేసిన మరియు వేడి ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం