తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి దర్శనం ఉచితం

ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీ.

విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితం.

మొదటి రోజు విశాఖ నుంచి ప్రయాణం ప్రారంభం.

రెండో రోజు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం.

మూడో రోజు తిరుచానూర్, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం.

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం.

కంఫర్ట్ క్లాస్‌ ప్రారంభ ధర రూ.12,695.

స్టాండర్డ్ క్లాస్‌ ప్రారంభ ధర రూ.10,600.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, సైట్‌సీయింగ్.

తిరుమల సహా ఇతర ఆలయాల్లో దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.