రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ

తిరుపతికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.

విజయవాడ నుంచి విజయ గోవిందం పేరుతో ప్యాకేజీ.

ప్రతీ శుక్రవారం టూర్ ప్రారంభం.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు విజయవాడ నుంచి ప్రయాణం.

రెండో రోజు తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం.

తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం.

ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం.

తిరుమల టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,560.

కంఫర్ట్ క్లాస్ ప్రారంభ ధర రూ.4,720.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, ఏసీ వాహనంలో జర్నీ.

తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.