చౌక ధరకే స్మార్ట్‌ఫోన్‌ యాక్ససిరీస్

తూర్పుగోదావరి జిల్లాల కాకినాడ నగర కేంద్రమది.

మెయిన్ రోడ్ శివారు శ్రీ మొబైల్స్ సెట్ దుకాణం ఉంది.

ఏ పౌచ్ అయిన 100 రూపాయలు మాత్రమే.

గరిష్టంగా రూ.150 వరకు పడుతుంది.

వైర్లెస్ బ్లూటూత్ కూడా కొనొచ్చు.

ప్రజల సైతం కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.

పౌచ్‌లకు యువత ఎక్కువ అట్రాక్షన్ ఇస్తూ ఉంటుంది.

మహిళలు పౌచులపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు.

పౌచులు అంటే ఈ దుకాణమే అనే పేరు పొందింది.