పిట్ట కొంచెం కూత ఘనం

ఐపీఎల్ 2024తో మరో భారత క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్‌లో రెచ్చిపోతున్నాడు.

అభిషేక్ శర్మ అరుదైన రికార్డను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు 14 మ్యాచ్ ల్లో 470 పరుగులు చేశాడు.

ఈ 14 మ్యాచ్ ల్లో ఒక్కసారి కూడా 30 బంతులను ఆడలేదు.

ఒక్క మ్యాచ్ లో కూడా 30 బంతులను ఆడకుండా 400 పరుగులకు పైగా చేసిన తొలి బ్యాటర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు.

లక్నో, పంజాబ్‌లతో జరిగిన మ్యాచ్ ల్లో అభిషేక్ శర్మ 28 బంతులను ఎదుర్కొన్నాడు.

ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో అతడు ఎదుర్కొన్న అత్యధిక బంతులు ఇవే

సన్ రైజర్స్  హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో ఆడనుంది.

ఇందులో నెగ్గితే ఫైనల్ బెర్త్ ఖాయం