స్టూడెంట్స్ కు మోదీ అపురూప కానుక.. 50 కోట్లతో లగ్జరీ హస్టల్..

రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి పర్యటించారు. 

యూపీలోని వాజిద్‌పూర్‌లోని బహిరంగ సభా స్థలికి చేరుకుని  ప్రసంగించారు. 

వారణాసిపై మోడీ 12,100 కోట్ల కానుకల వర్షం కురిపించారు. 

బేహివిలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను కలిగి లగ్జరీ హస్టల్ ప్రారంభించారు.. 

50 కోట్లతో లగ్జరీ సౌకర్యాలు పొందే విధంగా హస్టల్ ను ఏర్పాటు చేశారు.

వీటిలో మినీ సూపర్ మార్కెట్, జిమ్, కేఫ్, కామన్ రూం, ఇండోర్ గేమ్స్ ఉంటాయి.. 

ఇవే కాకుండా హాస్టల్‌లోని సౌకర్యాలు అచ్చం ఇంటిని తలపించే విధంగా ఉన్నాయి.