టీమిండియా హీరోస్

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్ 8కు చేరుకుంది.

గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ లో నిలిచిన భారత్ ‘ఎ1’ హోదాలో సూపర్ 8లో అడుగుపెట్టింది.

గ్రూప్ దశలో టీమిండియా తరఫున మెరుపుల మెరిపించిన ప్లేయర్లు ఎవరో చూద్దాం.

హార్దిక్ పాండ్యా : ఐర్లాండ్‌పై 3 వికెట్లతో మెరిశాడు

రోహిత్ శర్మ : ఐర్లాండ్ పై 37 బంతుల్లో 52 పరుగులు

బుమ్రా : పాకిస్తాన్‌పై 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు

అర్ష్ దీప్ సింగ్ : అమెరికాపై 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు

సూర్యకుమార్ యాదవ్ : అమెరికాపై 50 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్

సూపర్ 8లో టీమిండియా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలతో ఆడనుంది.