వీరి సంగీతం వింటే మైమరిచిపోతారు

పుట్టుకతో చూపు లేదు.

కానీ హార్మోనియంతో సుస్వరాలు పలికిస్తారు.

తబలాపై సునాదాలను పలికించే నేర్పు ఉంది.

ఇంకా బాగా పాడగలరు కూడా.

ఆసక్తి ఉన్నవారికి సంగీతంలో శిక్షణనిస్తున్నారు.

ప్రదర్శనలతో సంగీతాభిమానులను మెప్పిస్తారు.

వారే రాజేష్ ఠాకూర్, బాలాజీ.

రాజేష్ ఠాకూర్ స్వస్థలం నాందెడ్ జిల్లా బోదిడి.

ఈయనతోపాటు బాలాజీ అనే యువకుడు కూడా వస్తుంటారు.