వినాయకుడు పాలు తాగడం ఎప్పుడైనా చూశారా..

చాళుక్యుల పాలనలో స్వయంభుగా వెలసిన లక్ష్మీ గణపతి.

1985లో వినాయకుడు పాలు తాగాడని అప్పట్లో సంచలనం.

దీంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు.

వినాయకుడికి తొండం  కుడి వైపు ఉంటుంది.

అందుకే లక్ష్మీ గణపతి అనే పేరు వచ్చిందట.

ఈ గుడి కింద అప్పట్లో మణి మాణిక్యాలు ఉండొచ్చనే ప్రచారం.

అందుకే వెళ్లిన వారు చనిపోతారని అవాస్తవం ప్రచారం.

కాలక్రమేనా దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు రోజూ పూజా కార్యక్రమాలు.