ట్రెండింగ్ బిజినెస్ ఇదే..

సాధారణంగా మనం కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొత్త ఇళ్లు కట్టుకుంటాం.

కొత్త ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.

అద్భుతమైన ఫర్నిచర్‌తో అందమైన ఇంటిని నిర్మించుకుంటాం.

మొక్కలు ఇలాంటి ఇళ్లకు అందాన్ని మరింత పెంచుతాయి.

కర్నూల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రియాంక నర్సరీ ఫార్మ్ ఉంది.

ఈ నర్సరీలో 70 నుంచి 80 రకాల వెరైటీ మొక్కలు ఉన్నాయి.

గులాబీల్లో దాదాపు పదికి పైగా వెరైటీ మొక్కలు లభిస్తున్నాయి.

మహిళలు ఈ పూల మొక్కలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

నచ్చిన పూల మొక్కను ఇంటికి తెచ్చుకోవచ్చు.