సర్వరోగ నివారిణి ఈ దూద్ బావి నీళ్లు
ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి.
కాని అక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలవలే ఉంటాయి.
బండరాళ్ల మధ్యలో వెలసిన బావి.
ఆ బావిలోని జలాన్ని ఔషదజలంగా భావిస్తున్నారు.
అందుకే ఆ బావిని దూద్ బావి అని పిలుస్తున్నారు.
ఈ బావి కరీంనగర్ జిల్లాలో ఉంది.
జిల్లా కేంద్రానికి 30 కిమి దూరంలో శంకరపట్నం మొలంగూర్లో ఉంది.
దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు.
బావి లోని నీళ్లే ఇక్కడి జనం సర్వరోగ నివారణికిగా భావిస్తారు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం