టీటీడీ వాచీలు, స్మార్ట్‌ఫోన్ల వేలం

టీటీడీ ఆలయాలలో హుండీ ద్వారా భక్తుల కానుకలు.

వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న వేలం.

రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం.

టైటాన్‌, క్యాషియో, టైమెక్, ఫాస్ట్‌ట్రాక్ తదితర కంపెనీల వాచీలు.

వివో, నోకియా, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో తదితర కంపెనీల ఫోన్లు.

వాచీలు 14 లాట్లు, ఫోన్లు 24 లాట్లు ఈ-వేలం.

కాగా నేడు గోవిందరాజ స్వామి ఆలయంలో గరుడసేవ.

పౌర్ణమి సందర్భంగా జూన్ 22న ఈ కార్యక్రమం.

ప్రతినెలా పౌర్ణమి రోజు గరుడ సేవ ఉంటుంది.