వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఐదు పండ్ల
ు..
భారతదేశంలో వర్షాకాలం (Monsoon) సుదీర్ఘంగా ఉంటుంది.
అంటువ్యాధులు, అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం వర్షాకాలంల
ో ఎక్కువ.
అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారపు అలవాట్లు పాటించాలి
.
ముఖ్యంగా ఐదు సీజనల్ ఫ్రూట్స్ డైట్లో భాగం చేసుకోవాలి. అవేంటో త
ెలుసుకుందాం.
నేరేడు పండ్లు
ఆలుబుఖార పండ్ల
ు
లిచీ పండ్లు
పీచ్ పండ్లు
చెర్రీస్
వీటితో పాటు దానిమ్మపండు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
అప్పులు పెరుగుతున్నాయా.. క్లాక్ దిశను మార్చండి
పాలు తాగితే హార్ట్ ఎటాక్ వస్తుందా?
బియ్యం నిల్వ ఉంచాలా?