449 సార్లు తిరుమల కొండ ఎక్కిన భక్తుడు

కాలినడకన తిరుమల కొండ ఎక్కే భక్తులు.

ఏడుకొండలు 449 సార్లు ఎక్కిన శ్రీకాకుళం భక్తుడు.

శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు ఘనత.

గత 22 ఏళ్లలో 175 సార్లు కాలినడకన తిరుమలకు వెళ్లిన భక్తుడు.

1997లో మొదటిసారి కాలినడకన తిరుమలకు.

2018 జూలై 26 నాటికి 175 సార్లు తిరుమల యాత్ర.

తరచూ తిరుమలకు వెళ్తున్న శ్రీనివాసరావు.

ఇప్పటివరకు 449 సార్లు కాలినడకన తిరుమలకు.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఈ ఏడాది 40 సార్లు తిరుమల వెళ్లిన శ్రీనివాసరావు.

రోజుకు ఒకసారి, రెండుసార్లు, మూడు సార్లు తిరుమల కొండ ఎక్కిన భక్తుడు.

ఆధ్యాత్మిక విలువల్ని పెంచడానికి కృషి చేస్తానన్న శ్రీనివాసరావు.