ఒక్కొక్కరికి రూ.3 వేలు.. చంద్ర బాబు గుడ్ న్యూస్

చంద్రబాబు అదిరే గుడ్ న్యూస్ అందించారు.

తాజాగా కీలక ప్రకటన చేశారు. చాలా మందికి ఊరట లభించనుంది.

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం కీలక ప్రకటన చేశారు.

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

మంత్రులు వెంటనే వరద బాధితులను పరామర్శించాలని ఆదేశించారు.

వరద బాధితుల కుటుంబాలకు వెంటనే రూ. 3 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

అధికారులు పంట నష్టం వివరాలను నమోదు చేయాలన్నారు.

నష్టపోయినా ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బాధితులకు గతంలో కన్నా ఎక్కువ పరిహారం ఇస్తామన్నారు.