నేహా శెట్టి అందాల విస్పోటనం.. షర్ట్ బర్టన్స్ తీసేసి మరీ..!

ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'మోహబూబా' సినిమాతో తెలుగులోకి నేహాశెట్టి ఎంట్రీ.

ఆ తర్వాత మూడేళ్ల వరకు ఈ బ్యూటీ మరో సినిమా చేయలేదు. 

సందీప్ కిషన్‌ హీరోగా నటించిన గల్లీ రౌడీతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే రెండు సినిమాలు కమర్షియల్‌గా హిట్టు కాకపోవడంతో ఈ బ్యూటీకి పెద్దగా లైమ్‌లోకి రాలేదు. 

అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో గెస్ట్ రోల్ కూడా చేసింది.

అలాంటి టైమ్‌లో డీజే టిల్లు సినిమాకు ఈ బ్యూటీకి పెద్ద బ్రేక్ ఇచ్చింది. 

ఈ సినిమాతో హీరో సిద్దూకు ఎంత పాపులారిటీ వచ్చిందో.. నేహాకు కూడా అంతే వచ్చింది.

రాధిక రోల్‌లో ఇరగ్గొట్టేసింది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడ కనిపించినా.. ఆడియెన్స్ రాధికా.. రాధికా పిలవడం మొదలు పెట్టారు.

ఆ తర్వాత 'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో మెరిసింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి.