ముగిసిన వేట

ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి.

16 క్రీడాంశాల్లో 117 మంది భారత ప్లేయర్లు పోటీ పడ్డారు.

అయితే పతకాలను మాత్రం ఆశించిన స్థాయిలో సాధించలేదు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కేవలం 6 పతకాలను సాధించింది.

ఇందులో ఒక రజతం.. 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

పతకాలు సాధించిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం

1. నీరజ్ చోప్రా (రజతం)

2. పురుషుల హాకీ జట్టు (కాంస్యం)

3. అమన్ సెహ్రావత్ (కాంస్యం)

4. మను భాకర్ (2 కాంస్యాలు)

5. సరబ్ జోత్ సింగ్  (కాంస్యం) : మను భాకర్ తో కలిసి మిక్స్‌డ్ షూటింగ్ లో పతకం 

6. స్వప్నిక్ కుసాలె (కాంస్యం)

ఈ 4 ఫుడ్స్ మానేస్తే కొలెస్ట్రాల్ క్లీన్

బాత్రూంలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది?

More Stories.