తిరుమలలో కొత్త రూల్స్

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.

అమలులోకి వచ్చిన కొత్త ఆంక్షలు.

తిరుమలలో టూవీలర్లకు కొత్త నిబంధనలు.

ఘాట్ రోడ్లలో టూవీలర్ల రాకపోకలపై ఆంక్షలు.

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతి.

రాత్రి వేళలో టూవీలర్ ప్రయాణాల అనుమతి లేదు.

ఆగస్ట్ 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువ.

మొదటి ఘాట్ రోడ్డులో క్రూరమృగాల సంచారం.

క్రూరమృగాలు భక్తులపై దాడి చేసే అవకాశం.

భక్తుల భద్రత దృష్ట్యా ఆంక్షలు.

భక్తులు సహకరించాలని కోరుతున్న టీటీడీ.