విద్యార్థులకు ప్రతి నెలా రూ.1000

8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.

మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ సెప్టెంబర్ 6వ గడువు ఉంది.

అప్లికేషన్‌ను ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు ధృవీకరించాలి.

7వ తరగతి మార్కు షీట్, తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికెట్ కావాలి.

జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 రుసుము చెల్లించాలి.

ఆన్లైన్లో ఎస్బీఐ కలెక్ట్ లింకులో పరీక్ష ఫీజు చెల్లించాలి.

పూర్తి వివరాలకు డీఈఓ కార్యాలయం వెళ్లండి.