మిలటరీ స్కూల్స్ ప్రవేశాలు

తల్లిదండ్రులకు అదిరే గుడ్ న్యూస్.

తిరుపతి జిల్లా మిలటరీ స్కూళ్ల అడ్మిషన్లు ప్రారంభం.

2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో చేరొచ్చు.

6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం..

5 నుంచి 9 తరగతులు చదివే బాల, బాలికలకు అవకాశం.

వచ్చే నెల 19వ తేదీతో దరఖాస్తు గడువు ముగింపు.

తిరుపతిలో వరదరాజనగర్ విశ్వం స్కూల్స్‌లో సంప్రదించొచ్చు.

86888 888027, 93999 76999 నెంబర్లకు కాల్ చేయొచ్చు.

ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.