రూ.78 వేలు సబ్సిడీ.. సామాన్యులకు భారీ గుడ్ న్యూస్ 

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రాంతంలో కేంద్రం స్కీమ్ అమలు.

పథకాన్ని ప్రజలకు చేరువ చేసే పనిలో అల్లా బకాష్.

పీఎం సూర్యగర్ మూఫ్తి యోజనపై ఫోకస్.

సోలార్ ప్యానళ్లపై వివిధ మండలాల్లో అవగాహన కార్యక్రమాలు.

యువతకు ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకునే ప్రక్రియ.

వన్ కిలో వాట్ కి రూ30,000 సబ్సిడీ వస్తుందన్నారు.

టూ కిలో వాట్స్ 60,000 సబ్సిడీ వస్తుందన్నారు.

త్రీ కిలో వాట్స్ కి రూ. 78,000 సబ్సిడీ వస్తుందన్నారు.

ఈ పథకం ఖర్చు రూ.85000 నుంచి రూ. 90000.