6 పుణ్యక్షేత్రాలు.. 10 రోజుల టూర్ రూ.16 వేలు మాత్రమే

ఐఆర్‌సీటీసీ టూరిజం పుణ్యక్షేత్ర యాత్ర టూర్.

హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ.

ఆరు పుణ్యక్షేత్రాలు కవర్ అవుతాయి.

పూరీలో జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం.

గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం.

అయోధ్యలో రామజన్మభూమి, ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం చూడొచ్చు.

టూర్ సెప్టెంబర్ 1న ప్రారంభం.

సెప్టెంబర్ 10న ముగుస్తుంది.

ఎకనమీ ప్యాకేజీ ధర రూ.16,820 నుంచి ప్రారంభం.