హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

మెట్రో సర్వీసులు రాత్రి 2 గంటల వరకు ఉంటాయి.

ఈ అవకాశం కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.

దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది.

వినాయకుడి నిమజ్జనాలు ఇందుకు కారణం.

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనోత్సవం ఉంది.

దీంతో చాలా మంది నిమజ్జనోత్సవానికి తరలి రానున్నారు.

స్టార్టింగ్‌ స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుంది.

ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అదనపు ట్రిప్పులు తిప్పనున్నారు.