సంక్రాంతికి ఊరు వెళ్లే వారికి గుడ్ న్యూస్..

జనవరి 11, 12, 13 తేదీల్లో భారీ రద్దీ.

ట్రైన్లలో టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి.

భారీగా పెరిగిపోతున్న వెయిటింగ్ లిస్ట్.

పండుగకి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు.

దీంతో రైళ్లకు అదనపు బోగీలు అమర్చాలనే యోచన.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికలు.

సరిపోకపోతే అదనపు రైళ్లు.

400 స్పెషల్ సర్వీ సులు నడపాలే ప్లాన్.

దీంతో ప్రయాణికులకు భారీ ఊరట.