వావ్.. తక్కువ ధరలకే ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్స్.. ఎక్కడంటే..?

ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో మనం అనేక ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగిస్తున్నాం..

 ఇప్పటికి అనేక చోట్ల ల్యాప్ టాప్ లతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లు చేస్తున్నారు..

మొబైల్, ఇంటర్నేట్ ల వాడకం చాలా పెరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి.

రాజస్థాన్ లోని జైపూర్‌లోనే కాకుండా దౌసాలో కూడా ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంది..

ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు తక్కువ ధరలకు లభిస్తాయి. 

మరో విషయం ఏంటంటే ఈఎమ్ఐ మీద కూడా గాడ్జెట్స్ కొనుగొలు చేయోచ్చు..

 Oppo, Vivo, 1 Plus, Samsung, Realme మొదలైన మొబైల్ లను అమ్ముతున్నారు..