ఉచితంగా రూ.22 వేలు.. మోదీ సర్కార్ బంపరాఫర్

ప్రభుత్వం కృషి కరమయోగి అభియాన్ కార్యక్రమాన్ని తెచ్చింది.

దీని కోసం మైగౌవ్‌ భాగస్వామ్యం కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

కృషి కరమయోగి అభియాన్‌కు ఒక లోగో డిజైన్ చేయాలి.

విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలు అందజేస్తారు.

కృషి కరమయోగి అభియాన్‌కు అదిరే ట్యాగ్ లైన్ కూడా ఇవ్వాలి.

ఇందులో విజేతగా నిలిస్తే మరో రూ. 11 వేలు అందిస్తారు.

అంటే రూ. 22 వేలు పొందొచ్చు.

మైగౌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు.

ఆగస్ట్ 15 వరకు ఈ కాంటెస్ట్ ఉంటుంది.