ఒక్క సంవత్సరంలోే రూ.లక్షకు రూ.14 లక్షలు

కనక వర్షం కురిపించిన ఒక షేరు గురించి తెలుసుకోబోతున్నాం.

అదే సర్వోటెక్ పవర్ సిస్టమ్స్. ఇది మల్టీబ్యాగర్ షేరు.

ఏడాది కాలంలో ఈ షేరు 1350 శాతం ర్యాలీ చేసింది.

ఈ ఏడాదిలో షేరు 430 శాతం పరుగులు పెట్టింది.

షేరు ధర నెల రోజుల్లో 4.5 శాతం పెరిగింది.

ఆరు నెలల కాలంలో చూస్తే.. షేరు ధర 325 శాతం పెరిగింది.

ప్రస్తుతం షేరు ధర రూ. 171 వద్ద ఉంది.

అంటే ఏడాది కిందట ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభం వచ్చేది.

ఏకంగా ఇప్పుడు ఏకంగా రూ. 14 లక్షలు లభించేవి.