మలబద్ధకం ఉన్నవారు ఈ మూడు తినకండి..!
వానాకాలంలో కూడా శరీరంలో డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.
డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం ,మలం విసర్జించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే తగినంత నీరు, పానీయాలు తాగాలి
ఎక్కువ పండ్లు ,కూరగాయల సూప్లు ,అధిక ఫైబర్ ఆహారాలు తినండి.
అదే సమయంలో మనం ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అరటిపండ్లు శరీరానికి కావలసినంత పీచును కూడా అందిస్తాయి.
జీలకర్ర శరీరంలో డీహైడ్రేషన్ను కూడా కలిగిస్తుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది
పెరుగు జీర్ణక్రియకు చాలా గట్టి పదార్థం. కాబట్టి, మలబద్ధకం సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
కాఫీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను కూడా పెంచుతుంది.