ఆలయంలో నైవేద్యంగా పానీపూరీ, పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లు..
మన దేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి
ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
మన గుజరాత్ గడ్డపై ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.
అయితే.. రాజ్కోట్లో ప్రత్యేకమైన జీవికా మాతాజీ ఆలయం ఉంది.
నిత్యం మాతాజీకి నమస్కరిస్తే కోరుకున్నవి జరుతాయనిప్రతీతి
ఇక్కడ నైవేద్యంగా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటారు
మనంనార్మల్ గా కొబ్బిరికాయ,స్వీట్లను గుడికి తీసుకెళ్తాం.
కానీ ఇక్కడ పిజ్జా, బర్గర్, పానీపూరీలు నైవేద్యంగా సమర్పిస్తారు
చాక్లెట్, భేల్, వడపాన్, దబేలీ, శాండ్విచ్ లు ఆలయంలో ఇస్తారు
అనాదీగా ఇలా చేస్తున్నామని స్థానికులు వివరించారు.
ఇది కూడా చదవండి: అర్జీవాలే హనుమాన్.. ఆలయం ప్రత్యేకత ఇదే..
అయితే.. రాజ్కోట్లో ప్రత్యేకమైన జీవికా మాతాజీ ఆలయం ఉంది.