జనాలను పరుగులు పెట్టించిన ఏనుగులు...

నేటి యువత సెల్ఫీలు తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. 

సెల్ఫీలు తీసుకునే క్రమంలో తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు..

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఇలాంటి ఘటన జరిగింది

దుధ్వా టైగర్ రిజర్వ్ అడవులలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది

స్థానికులు గౌరీఫాంట వైపునకు గుంపులుగా వెళ్తున్నారు.. 

దాదాపు 40 ఏనుగుల గుంపు అడవిలో నుంచి బయటకు వచ్చింది..

దీంతో అక్కడున్న వారంతా సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

వెంటనే ఏనుగులు గట్టిగా అరుస్తూ, వీరి వెంటపడ్డాయి..

అక్కడున్న వారంతా వామ్మో.. అనుకుంటూ భయంతో పరుగులు పెట్టారు