మాల్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్..

ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ లు రద్దీగా ఉన్న చోట బాంబులను అమరుస్తుంటారు. 

మన దేశంలోనే జరుపుకునే మెయిన్ పండుగలను టార్గెట్ చేసుకుంటారు.

కానీ కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆగస్ట్ 15 వేడుకలు ప్రారంభమయ్యాయి.

నిన్న మధ్యాహ్నం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది..

స్థానికంగా .. సి-21 మాల్ లిఫ్ట్‌లో బాంబు గురించి  పోలీసులకు కాల్ వెళ్లింది

విజయ్ నగర్ టిఐ కూడా హడావుడిగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ని పిలిపించాడు. 

మాల్ లో ఉన్నవాళ్లని బైటకు పంపి, జాగీలాలతో సెర్చ్ చేపట్టారు

ఈ క్రమంలో పోలీసులకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. 

మాల్ ఉద్యోగి జీతం ఇవ్వనందుకు ఇలా చేశానని చెప్పాడు