కోడలికి పునర్జన్మనిచ్చిన అత్త....
ముంబైలో 70 ఏళ్ల వృద్ధురాలు కోడలుకు పునర్జన్మనిచ్చింది.
అత్తగారి త్యాగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
మన ఇళ్లలో తరచుగా అత్త కోడళ్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి
అత్తకోడళ్లు ఎలుక, పిల్లుల మాదిరిగా గోడవలుపడటం మనకు తెలిసిందే
ముంబైలో అత్తగారు కిడ్నీ దానం చేసి కోడలికి కొత్త జన్మనిచ్చింది.
కండివ్లీలో అమీషా కిడ్నీల సమస్యతో బాధపడుతుంది..
ఆమెకు వెంటనే కిడ్నీ డయాలసిస్ చేయాలని వైద్యులు తెల్చిచెప్పారు..
ఈ క్రమంలో అమీషా, అత్త ప్రభ కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది..
నానావతి ఆస్పత్రిలో 1 ఆగస్టు 2023న కిడ్నీ మార్పిడి జరిగింది.
కోడలి పట్ల అత్తకున్న ప్రేమకు ఆమెను అందరు ప్రశంసిస్తున్నారు
కోడలికి పునర్జన్మనిచ్చిన అత్త....