మహిళలకు మోదీ అదిరే శుభవార్త

మహిళలకు తీపికబురు.

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 

ప్రధాని మోదీ తాజాగా కీలక ప్రకటన చేశారు. 

మహిళలకు ఊరట కలిగే నిర్ణయం తీసున్నారు. 

ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. 

మహిళల కోసం మరో స్పెషల్ స్కీమ్ తెస్తున్నట్లు వెల్లడించారు. 

స్వయం సహాయక గ్రూప్స్ మహిళలకు దీంతో ప్రయోజనం ఉండనుంది. 

మహిళలకు అగ్రి డ్రోన్స్ అందిస్తామని మోదీ వెల్లడించారు. 

ప్రభుత్వమే డ్రోన్ నడపడానికి శిక్షణ ఇస్తుందని తెలిపారు.