మధ్యతరగతికి మోదీ అదిరే శుభవార్త.. కొత్త స్కీమ్

కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది.

మోదీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 

కొత్త స్కీమ్ తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 

ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కోసం చూసే వారికి బెనిఫిట్ ఉంటుంది.

బ్యాంక్ లోన్స్‌ వడ్డీ ఊరట కలిగించేలా కొత్త పథకం రానుంది. 

కాగా మోదీ సర్కార్ ఇప్పటికే పీఎంఏవై యూ పథకాన్ని అదిస్తోంది. 

2015 జూన్ 25 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. 

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని అందిస్తోంది.