డయాబెటిస్కి ఈ గింజలు పరమ శత్రువులు!
హెల్త్లైన్ ప్రకారం, పోషకాలు అధికంగా ఉండే మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం లాంటివి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతి గింజల నీరు బాగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
మెంతి ఆకుల్ని నీటిలో నానబెట్టి, తాగడం లేదా నానబెట్టిన మెంతుల్ని నమలినా చాలా వ్యాధులు నయమవుతాయి.
హెల్త్లైన్ ప్రకారం, మెంతి గింజలు పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిల్ని నిర్వహిస్తాయి.
గుండెల్లో మంట వంటి సమస్యలకు కూడా మెంతి గింజలు ఉపయోగపడతాయి.
మెంతి నీటిని తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మెంతి పొడి కూడా తీసుకోవచ్చు.
హెల్త్లైన్ ప్రకారం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం గుండె జబ్బులకు ప్రధాన కారణం.
మెంతి గింజలు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఇది సోషల్ సమాచారం మాత్రమే, ఏం చేసినా నిపుణుల సలహాలతోనే చెయ్యండి.
ఇదీ చదవండి: వారు రాత్రిళ్లు కాకరకాయ తినకూడదు!