బాలయ్య భామ అందాల రచ్చ.. ఘాటుగా పోజులు..
ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్..
ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
అందచందాలతో అదరగొడుతోన్న.. ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు.
అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది.
ప్రగ్యా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా..
2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది.
కంచె తర్వాత ‘నక్షత్రం’, మంచు విష్ణుతో ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాల్లో నటించింది..