పిట్ట కొంచెం..
కూత ఘనం
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో రింకూ సింగ్ ఒక సంచలనం.
యశ్ దయాల్ బౌలింగ్ లో 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
తాజాగా భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశాడు.
ఐర్లాండ్ తో జరిగిన రెండో టి20ల్లో చెలరేగిపోయాడు.
21 బంతుల్లో 38 పరుగులు బాది.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
స్లాగ్ ఓవర్స్ (16 నుంచి 20)లో రింకూ సింగ్ కు అదిరిపోయే రికార్డ్ ఉంది.
ఐపీఎల్ లో స్లాగ్ ఓవర్స్ లో రింకూ సింగ్ 191 స్ట్రయిక్ రేట్ తో 308 పరుగులు చేశాడు. ఇందులో 25 సిక్సర్లు.. 20 ఫోర్లు ఉన్నాయి.
ఓవరాల్ గా స్లాగ్ ఓవర్స్ లో రింకూ సింగ్ 22 ఇన్నింగ్స్ లో 473 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 188.44గా ఉంది.
Also Read : ఇండియా ఫస్ట్.. పాకిస్తాన్ లాస్ట్