బోనులో చిక్కుకున్న చిరుత ఏంచేసిందో తెలుసా..?

కొన్నిరోజులుగా చిరుతపులికి ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. 

అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి.. 

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంటుంది

తిరుమల నడక మార్గంలో భక్తులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి

వెస్ట్ బెంగాలో లో కూడా చిరుతపులులు సంచారం చేస్తున్నాయి

బగన్ ప్రాంతంలో చిరుత కోసం అధికారులు బోనును ఏర్పాటుచేశారు

ఉదయం చూడగానే చిరుత అందులో చిక్కుకుని ఉంది..

ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ చేస్తుండగా పారిపోయింది