అక్కాచెల్లెళ్లకు సీఎం గుడ్ న్యూస్.. 

రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు తీపి కబురు అనిచెప్పవచ్చు..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు..

రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలు తమ సోదరుల ఇంటికి వెళ్తుంటారు

సోదరులు ఎక్కడున్న వారి దగ్గరకు వెళ్లిమరీ రాఖీలుకడుతుంటారు..

మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా బస్సుల్లో ప్రయాణించోచ్చన్నారు

వీరి నుంచి ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయరు..

ఆగస్టు 30, 31 తేదీలలో ఈ సదుపాయం కల్పించినట్లు తెలుస్తోంది..

యూపీ పరిధిలో 14 నగరాలల్లో ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు