కొత్త యాప్ తెచ్చిన బ్యాంక్.. క్షణాల్లో రూ.10 లక్షల రుణం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీపికబురు అందించింది.

కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. 

సరి కొత్త యాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. 

పీఎన్‌బీ జీఎస్‌టీ సహాయ్ యాప్ తీసుకువచ్చింది. 

సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారులకు దీంతో బెనిఫిట్ ఉంటుంది.

జీఎస్‌టీ సహాయ్ యాప్‌తో రూ.10 వేల నుంచి లోన్ పొందొచ్చు.

ఒక ఇన్వాయిస్‌పై రూ. 2 లక్షల వరకు లోన్ లభిస్తుంది. 

గరిష్టంగా అయితే రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు.

లోన్ తీసుకున్న వారు రీపేమెంట్ లేదా ప్రిపెమేంట్ చేయొచ్చు.