ఒక్కరూపాయికే టెస్టీ మిర్చి బజ్జీ.. 

30 ఏళ్ల నుంచి రుచికరమైన మిర్చీని విక్రయిస్తున్నారు..

కామారెడ్డిజిల్లాలోని రాజంపేటలో లభించే మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది..

గతంలో కేవలం 50పైసలకే మిర్చిని విక్రయించారు..

ప్రస్తుతం ఐదుకుటుంబాలు ఈ బిజినెస్ చేస్తున్నాయి..

ఇప్పుడు మిర్చిని ఒక్కరూపాయికి అమ్ముతున్నారు..

ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మిర్చి తయారు చేస్తునే ఉంటారు..

మొదటగా ఈ రూపాయి బజ్జీని ఉరిమల గారి కుటుంభం ప్రారంభించారట..

నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా .. ఇదే రేటుకు విక్రయిస్తామంటున్నారు..